వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా గాంధీకి నివాళి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యాంకులను జాతీయం చేసి.. పేదలకు అండగా నిలిచిన ఘనత దేశంలో ఒక్క ఇందరాగాంధీకే దక్కుతందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమాక్ర, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ తోపాటు పలువురు పూలమాలలు వేసి ఘనగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దేశంలోనే వీరవనితగా ఇందిరాగాంధీ పేరొందారని, బ్యాంకులను జాతీయం చేసి పేదలకు అండగా నిలిచారని ఆమెను కొనియాడారు.

English summary
Floral Tribute To Indira Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X