వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు ఆడపిల్లలతో సహా చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Four Of Family End Life By Jumping In Lake

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ జిల్లా కీసరలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్దమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కొండాపూర్ గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు ఆడపిల్లలను చెరువులో పడేసి తాము దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Four members of a family commit suicide at Keesara

కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. కొండాపూర్‌లోని తమ ఇంట్లో దంపతులు గొడవ పడ్డారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.

మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మరణించినవారిని రమేష్‌(25), మానస(23), మనశ్రీ(2), గీతశ్రీ( 6నెలలు)గా గుర్తించారు.

English summary
Four members of a family commit suicide jumping into Peddamma Cheruvu at Kesara in Medchel district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X