వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

వరంగల్: పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది.

కూతురుకు పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనే ఆశ. కానీ ఆ తల్లిదండ్రులకు అంత ఇవ్వలేని నిస్సహాయత. దీంతో ఓ ప్రాణం పోయింది.

Girl commits suicide for birthday celebration

ఏకేతండా శివారు ర్యాగెట్ల తండాకు చెందిన గుగులోతు యాకూబ్‌ దంపతులు రోజువారీ కూలీలు. వారికి ఇద్దరు కొడుకులు. ఒక కుమార్తె. కుమార్తె శిరీష(12) వర్ధన్నపేటలోని ఎస్టీ వసతి గృహంలో ఏడో తరగతి చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. బుధవారం శిరీష పుట్టిన రోజు.

స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకునేందుకు రూ.500 ఇవ్వాలని సోమవారం తల్లిని అడిగింది. ఆమె రూ.100 ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే పురుగుమందు తాగడంతో వరంగల్లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

English summary
Girl commits suicide for birthday celebration in Warangal district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X