వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా రాస్తారా?: జగన్ 'సాక్షి'కి చంద్రబాబు హెరిటేజ్ లీగల్ నోటీసులు

సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించింది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ప్రతినిధులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు హెరిటేజ్ వాహనాలు ఉపయోగించినట్లు సాక్షి మీడియాలో కథనం ప్రసారం చేశారని ఆ సంస్థ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ys jagan

కాగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన వ్యానులో ఎర్ర చందనం దుంగలు తరలించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అది ఆ సంస్థ వ్యాన్ కాదని తేల్చారు.

English summary
Chandrababu's Heritage foods notices to YS Jagan's Sakshi media over red sandle wood and heritage van issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X