వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను కలిసిన హీరో నాగార్జున, బీజేపీ నేత దత్తాత్రేయ కూడా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం నాడు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు కలిశారు. తన తనయుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని నాగార్జున కేసీఆర్‌ను ఆహ్వానించారు.

హైదరాబాదుకు చెందిన డిజైనర్ శ్రియా భూపాల్‌తో అకిల్‌కు డిసెంబర్ 9వ తేదీన నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నాగార్జున ఆహ్వానించారు.

Hero Nagarjuna meets CM KCR and invites him to Akhil's engagement

మరోవైపు కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు.

కాగా, అంతకుముందు టెన్నిస్ తార సానియా మీర్జా కూడా తన సోదరి వివాహానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. తండ్రితో కలిసి ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సానియా.. తన చెల్లి పెళ్లికి సంబంధించిన శుభలేఖను కేసీఆర్‌కు అందించారు.

English summary
Hero Nagarjuna has met Telangana CM KCR and invited him to Akhil's engagement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X