వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మాసనం వైపు దూసుకెళ్లాడు: ఎంపీ వీహెచ్‌పై హైకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వీసీ అప్పారావును తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్‌సీయూ వీసికి నోటీసులు జారీచేసింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

High Court fires at V Hanumantha Rao

ఇది ఇలా ఉండగా, విచారణ జరుగుతున్న సమయంలో వి హనుమంతరావు వ్యవహార శైలిపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాదనలు కొనసాగుతుండగా వీహెచ్‌ కల్పించుకుని నేరుగా ధర్మాసనంతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఎంత వారించినా వీహెచ్‌ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో పోలీసులను లోనికి పిలిపించారు. ఆయనను బయటికి తీసుకెళ్లారు. కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.

English summary
High Court on Monday fired at Congress MP V Hanumantha Rao for his unusual behavior in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X