హోలీ: రాజ్భవన్, బిజెపి ఆఫీస్లో నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: రాజ్భవన్లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, రాజ్భవన్ సిబ్బందికి రంగులు పూస్తూ వర్ణానందడోలికల్లో మునిగితేలారు.
బిజెపి కార్యాలయంలో హోలీ
భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హోలీ పండగను ఘనం నిర్వహించారు. పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
రాజ్భవన్లో..
రాజ్భవన్లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న పలవురు విద్యార్థినులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
రాజ్భవన్లో..
రాజ్భవన్లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న పలవురు విద్యార్థినులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
రాజ్భవన్లో..
రాజ్భవన్లో జరిగిన హోలీ వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నర్సింహన్.
రాజ్భవన్లో..
రాజ్భవన్లో జరిగిన హోలీ వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.
రాజ్భవన్లో..
రాజ్భవన్లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
బిజెపి కార్యాలయంలో..
భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హోలీ పండగను ఘనం నిర్వహించారు.
బిజెపి కార్యాలయంలో..
పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిజెపి కార్యాలయంలో..
పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.