హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసు: నోరు విప్పేనా సినీ ప్రముఖులు, గుట్టువీడేనా?

టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పంపారు.

ఈ నెల19వ, తేది నుండి ఈ నెల 27వ, తేదివరకు ప్రతిరోజూ ఒక్కో సిని రంగానికి చెందిన ప్రముఖుడిని ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. అయితే సినీ నటి ముమైత్‌ఖాన్ మినహ ఇతరులంతా కూడ విచారణకు హజరుకానున్నట్టు చెప్పారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.

drug case
డ్రగ్ మాపియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదన్నారు.సినీ ప్రముఖులకు డ్రగ్ మాఫియాతో లింకులు బయటపడడంతో విచారణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 నుండి 27వ, తేది వరకు సిట్ ఎదుట హజరుకానున్నారు.

డ్రగ్స్ సరఫరాచేసిన కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా తెలంగాణ ఎక్సైజ్‌శాఖాధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ, తేదిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న, హీరోయిన్ ఛార్మీ, 22న, నటుడు సుబ్బరాజు, 23న, ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు హజరుకానున్నారు. ఈ నెల 24న, హీరో రవితేజ హజరుకానున్నారు. ఈ నెల 25న, ఆర్ట్ డైరె్కటర్ చిన్నా, 26న, హీరో నవదీప్ , 27న, హీరో తరుణ్, 28న, యువహీరో తనీష్, నందులను విచారించనున్నారు.

English summary
12 cine personalities will interrogated by excise police from 19 july, 2017.Excise police probe into the illict drug trade days after it busted a racket selling high end narcotics in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X