భాగ్యనగరంలో చిరుజల్లులు : భానుడి భగభగలతో కాస్త ఉపశమనం
హైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు తేలికపాటి జల్లులతో కాస్త ఉపశమనం కలిగింది. సిటీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.
చిరుజల్లులు
ఓయూ
ప్రాంగణం,
తార్నాక,
మల్కాజ్గిరి,
కూకట్పల్లి,
హైదర్నగర్,
అల్విన్
కాలనీ,
కేపీహెచ్బీ
కాలనీ,
ఎల్బీ
నగర్,
వనస్థలిపురం,
హయత్
నగర్,
ఆర్టీసీ
క్రాస్రోడ్స్,
చిక్కడపల్లి,
రాంనగర్,
కాచిగూడ,
నల్లకుంట,
నేరేడ్మెట్,
కుషాయిగూడ,
బాగ్
లింగంపల్లి
ప్రాంతాల్లో
వర్షం
కురిసింది.
రోడ్లపై
నిలిచిన
నీరు
సికింద్రాబాద్
పరిధిలోని
మారేడ్
పల్లి,
ప్యాట్నీ
సెంటర్,
సంగీత్,
చిలకలగూడ,
హబ్సిగూడ,
లాలాపేట,
నాచారం,
మల్లాపూర్లోనూ
వాన
కురిసింది.
దీంతో
ఆయా
ప్రాంతాల్లో
రోడ్లన్నీ
జలమయమయ్యాయి.
కొన్ని
చోట్ల
రహదారులపై
నీళ్లు
ప్రవహిస్తుండడంతో
రాకపోకలకు
కాసేపు
అంతరాయం
ఏర్పడింది.