వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం: ఉత్తమ్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తాండూరు: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

uttamkumar reddy
గురువారం నాడు వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కూడ ఇస్తామని ఆయన ప్రకటించారు.

ఇందిరమ్మ ఇళ్ళలో ప్రస్తుతం నిర్మిస్తున్న గదికి అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామని ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కెసీఆర్ కుటుంబానికి పదవులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.

రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.ఎస్సీ, బిసి, ఎస్టీలకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.

English summary
In 2019 elections congress party will power in Telangana state said TPCC president Uttamkumar Reddy on Thursday night at Tandur meeting.He said that congress government will farmers crop loan waiver at a time 2 lakhs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X