వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేయమంటే ఈవీఎంతో ఫోటోలు : లైకుల కన్నా ముందే వచ్చిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే పిచ్చి పీక్‌కు చేరుతోంది. నలుగురు కలిస్తే క్లిక్ మనిపించాల్సిన ఫొటోలు .. భద్రత, గోప్యతను కూడా పెడచెవిన పెడుతున్నారు. తొలివిడత ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈవీఎం భద్రపరిచిన చోటుకి వెళ్లడమే గగనం, కానీ అక్కడికి వెళ్లడమే గాక ఫోటో దిగి బుక్కయ్యాడు టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేశ్.

in strong room took photo evm : case registered

ఆర్వో ఫిర్యాదుతో కేసు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేశ్ ఏకంగా ఫోటోలు తీసుకున్నారు. అలాగని ఊరికే ఉండలేదు .. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. వెంకటేశ్ చర్యపై రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్ చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కీసర పోలీసులు క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
EVMs have been preserved in the Holmary Engineering College in Kesara Mandal, Madchal Malkajigiri district. TRS Leader Venkatesh, who went to the Strong Room, took photos. The authorities responded with posting on social media. Returning officer Chandrasekhar complained to Venkatesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X