వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.500 కోట్ల ఆస్తులు!: టిడిపి నుంచి గెలిచి, తెరాసలో చేరిన ఎమ్మెల్యేపై కేసు

రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.

కర్నాటకలో ఒక మెడికల్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థలు కలిగి ఉన్న రాజేందర్ రెడ్డి.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నారాయణపేట అసెంబ్లీ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలె అధికార తెరాసలో చేరారు.

rejender reddy

అయితే, ఆ తర్వాత ఆదాయానికి మించి ఆస్తులన్నాయన్న సమాచారం మేరకు ఐటీ శాఖ 2015 డిసెంబర్ నెలలో ఆయన నివాసాలు, కార్యాలయాలలో తనిఖీలు చేసింది. ఆ దాడులలో రూ.20 కోట్ల నగదుతో పాటు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

English summary
The Income Tax department has launched prosecution in court against a Telangana MLA for allegedly amassing undisclosed income worth Rs 500 crore in a case of tax evasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X