హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయీం కేసులో మరో మలుపు: భార్యకు ఐటీ నోటీసులు

గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు.నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

భువనగిరి: గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు. నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.

దిమ్మతిరిగే నయీం ఆస్తులు: ఎంతో తెలుసా, వాటినేం చేస్తారు?దిమ్మతిరిగే నయీం ఆస్తులు: ఎంతో తెలుసా, వాటినేం చేస్తారు?

బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు పంపించింది.

IT issues notices to Nayeem's wife

తల్లి తహేహా బేగం, సోదరి సలీమా బేగం, హుసేనా బేగం, అహేళ బేగం, హీనా కౌసర్ పేర్లతో నోటీసులు జారీ చేశారు. భువనగిరి పరిసర ప్రాంతాలు, యాదగిరిగుట్ట, ఔషాపూర్, కీసర, కుందన్‌పల్లి, హైదరాబాద్ భూములపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

English summary
IT (income tax) officers issued notices to gangster Nayeemddin's (nayeem) wife and other five family members on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X