హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం కలువలేదు: కేసీఆర్‌కు జీవన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెరాస నేతలు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణలో టిడిపితో కాంగ్రెస్ పార్టీ కలిసిందని తెరాస చెప్పడం సరికాదన్నారు. మల్లన్న సాగర్ పైన అధికార పార్టీ దారుణంగా వ్యవహరిస్తోందని అందుకే ప్రతిపక్షాలన్నీ కలిశాయన్నారు. తెలంగాణలో 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలన్నారు. తెలంగాణలో 50 రోజుల పాటు 144 సెక్షన్ పెట్టడం ఏమిటన్నారు. దేశంలో ఏ గ్రామంలో ఇలా లేదన్నారు.

English summary
Congress leader Jeevan Reddy conodemns TRS leaders comments on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X