ఇందిరా పార్క్: 57కి చేరిన జూడాల సమ్మె (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం చేస్తున్న సమ్మె 57వ రోజుకు చేరుకుంది. సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రతులు అందిన తర్వాత చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు శ్రీనవాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలనే కోరుతున్నారనే విషయాన్ని న్యాయ స్ధానం గుర్తించిందన్నారు. ప్రభుత్వం పంతానికి పోకుండా జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి పరిష్కారం చూపలన్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తమ రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడికి పంపితే అక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఇందిరాపార్క్లో జూడాల ధర్నా
ఇందిరా
పార్క్
వద్ద
ధర్నా
చేస్తున్న
జూనియర్
డాక్టర్లు.
ఈ
సమ్మె
57వ
రోజుకు
చేరుకుంది.
టీఆర్ఎస్
ప్రభుత్వానికి
నిరసనగా
కళ్లు,
చెవులు,
నోరుపై
చేతులు
అడ్డుపెట్టుకున్నారు.
ఇందిరాపార్క్లో జూడాల ధర్నా
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఈ సమ్మె 57వ రోజుకు చేరుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా కళ్లు, చెవులు, నోరుపై చేతులు అడ్డుపెట్టుకున్నారు.
ఇందిరాపార్క్లో జూడాల ధర్నా
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఈ సమ్మె 57వ రోజుకు చేరుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా కళ్లు, చెవులు, నోరుపై చేతులు అడ్డుపెట్టుకున్నారు.
ఇందిరాపార్క్లో జూడాల ధర్నా
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఈ సమ్మె 57వ రోజుకు చేరుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా కళ్లు, చెవులు, నోరుపై చేతులు అడ్డుపెట్టుకున్నారు.
ఇందిరాపార్క్లో జూడాల ధర్నా
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఈ సమ్మె 57వ రోజుకు చేరుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా కళ్లు, చెవులు, నోరుపై చేతులు అడ్డుపెట్టుకున్నారు.