వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎక్కువ కాలం ఉండేలా రోడ్లు
హైదరాబాద్: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజినీ వినియోగించి ఎక్కువ కాలం ఉండేలా చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఎర్ర మంజిల్లోని పంచాయతీరాజ్ చీఫ్ కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్ విభాగాల పని తీరు పైన సమీక్ష నిర్వహించారు.
Comments
English summary
Jupalli krishna rao reviews functioning of Panchayat Raj Dept.
Story first published: Tuesday, October 18, 2016, 15:56 [IST]