వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి బెట్టర్: దాసోజు శ్రవణ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
మన సచివాలయం దేశంలోనే చెత్త: కేసీఆర్ షాకింగ్, లోపాలు ఇవీ
కేసీఆర్తో పోల్చితే వారు ఎంతో మేలు అనిపిస్తోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ చైర్మన్ కోదండరాం తన ఇంటివద్ద ఒక్కరోజు దీక్ష చేప్టటిన విషయం ప్రస్తావించారు.
కోదండరామ్ ఏమైనా నక్సలైటా? ఆయన దీక్షకు ఎందుకు అనుమతివ్వడం లేదని శ్రవణ్ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జేఏసీ రాజకీయంగా బలపడాలని, రాజకీయంగా కోదండరాం ఎదగాలన్నారు.
Comments
dasoju sravan kumar kiran kumar reddy konijeti rosaiah kcr k chandrasekhar rao దాసోజు శ్రవణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి కొణిజేటి రోశయ్య కేసీఆర్
English summary
Congress leader Dasoju Sravan Kumar on Wednesday said that former Chief Ministers Kiran Kumar Reddy and Rosaiah were better than Telangana Chief Minister K Chandrasekhar Rao.
Story first published: Wednesday, November 1, 2017, 16:26 [IST]