యోగా డే: అమ్మాయిలతోపాటు కిషన్ రెడ్డి యోగా సాధన(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయూష్ విభాగం సౌజన్యంతో సనత్నగర్లోని హిందూ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం యోగా వేడుకలు జరిగాయి. 2వేల మంది విద్యార్థులు స్థానిక హనుమాన్ దేవస్థానం ఆవరణలో యోగాభ్యాసం చేశారు.
యోగా థెరపిస్త్ సునీత, ఆయుష్ విభాగానికి చెందిన రాజ్యలక్ష్మిల పర్యవేక్షణలో యోగా ప్రదర్శన సాగింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కార్యదర్శి బూర్గుల శ్యామ్సుందర్ హాజరయ్యారు.
యోగా సాధన
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయూష్ విభాగం సౌజన్యంతో సనత్నగర్లోని హిందూ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం యోగా వేడుకలు జరిగాయి.
యోగా సాధన
2వేల మంది విద్యార్థులు స్థానిక హనుమాన్ దేవస్థానం ఆవరణలో యోగాభ్యాసం చేశారు.
యోగా సాధన
యోగా థెరపిస్త్ సునీత, ఆయుష్ విభాగానికి చెందిన రాజ్యలక్ష్మిల పర్యవేక్షణలో యోగా ప్రదర్శన సాగింది.
యోగా సాధన
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కార్యదర్శి బూర్గుల శ్యామ్సుందర్ హాజరయ్యారు.
యోగా సాధన
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయూష్ విభాగం సౌజన్యంతో సనత్నగర్లోని హిందూ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం యోగా వేడుకలు జరిగాయి.
యోగా సాధన
2వేల మంది విద్యార్థులు స్థానిక హనుమాన్ దేవస్థానం ఆవరణలో యోగాభ్యాసం చేశారు.
యోగా సాధన
యోగా థెరపిస్త్ సునీత, ఆయుష్ విభాగానికి చెందిన రాజ్యలక్ష్మిల పర్యవేక్షణలో యోగా ప్రదర్శన సాగింది.
డిజిపి ఆఫీసులో
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిపి కార్యాలయంలో యోగా సాధన.
డిజిపి ఆఫీసులో
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిపి కార్యాలయంలో యోగా సాధన.