వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిధులు కోరాం: స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంటల తారక రామారావు మంగళవారం కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఆమెతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

జగన్‌కు విజ్జప్తి, చంద్రబాబు వేసిన రోడ్డుకాదు, ఇలా ఇంకెన్ని రోజులు: మురళీమోహన్ కోడలుజగన్‌కు విజ్జప్తి, చంద్రబాబు వేసిన రోడ్డుకాదు, ఇలా ఇంకెన్ని రోజులు: మురళీమోహన్ కోడలు

రాష్ట్రంలో చేనేత సమస్యలపై ఆమెతో చర్చించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను ఆమెకు వివరించామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుందని చెప్పామన్నారు. రాష్ట్రానికి కొత్తగా క్లస్టర్లు ఇవ్వాలని కోరామన్నారు.

మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?

KTR meets Smriti Irani over Handloom Sector development in Telangana

వీటి వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఎనిమిది వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరినట్లు తెలిపారు. ఇందుకు స్మృతి సానుకూలంగా స్పందించారన్నారు. నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వందల కోట్లతో ప్రారంభించిన పథకాల గురించి వివరించామన్నారు.

English summary
Handloom and Textiles Minister KT Rama Rao on Tuesday met Union Textile Minister Smriti Irani in New Delhi where he explained the steps taken by Telangana government in Handloom and Power Loom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X