హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచిరేవులలో వేలంలో రూ.8 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో వినాయకుడి లడ్డూ వేలంలో రూ.8 లక్షలు పలికింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో వినాయకుడి లడ్డూ వేలంలో రూ.8 లక్షలు పలికింది.

గ్రామ సర్పంచ్‌ మేకల ప్రవీణ్‌ వేలం పాటలో పాల్గొని రూ. 8,01,000లకు లడ్డూను దక్కించుకున్నారు. 2011 నుంచి అయిదుదుసార్లు ఈ లడ్డూను ఆయన దక్కించుకున్నారు.

Laddu sells for a whopping Rs.8 lakh

ఈ గ్రామంలో వినాయక మండపంలో ఉంచిన లడ్డూకు వేలం నిర్వహించగా 2011లో రూ.45వేలు, 2013లో రూ.63వేలు, 2014లో రూ.2,00,201, 2016లో రూ. 7,02,700లకు దక్కించుకోగా, ఈసారి ఏకంగా రూ.8.01లక్షలకు దక్కించుకున్నారు.

English summary
The auction for Ganesh laddu at the pandal of Gandipet mandal in Rangareddy district on monday ended up with Rs.8 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X