ఎమోషనల్ అయిన జయసుధ : మీకు తోడుగా వుంటాం
నటి జయసుధ మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ఇంకా ట్రైబల్ లో ఉన్నవాళ్ళకి తెలియదు ఇంకా చాలా మందికి తెలియాలి, క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి.
Recommended Video
నటి జయసుధ మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ఇంకా ట్రైబల్ లో ఉన్నవాళ్ళకి తెలియదు ఇంకా చాలా మందికి తెలియాలి, క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి.,రొమ్ము క్యాన్సర్ వస్తే ఆడవాళ్ళూ సిగ్గుపడుతున్నారు అందరికి అవగాహన రావాలి ఎవ్వరికైనా గడ్డలు వంటివి వస్తే తప్పకుండ డాక్టర్స్ దగ్గిరికి వెళ్ళాలి ఒక్కటని కాదు అన్ని రకాల క్యాన్సర్ గురించి తెల్సుకోవాల్సిన అవసరం వుంది గౌతమి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరం తోడుగా వుంటాం అని అన్నారు.
నటి
గౌతమి
స్థాపించిన
''లైఫ్
అగైన్
ఫౌండేషన్
సంస్థ''
విన్నర్స్
వాక్
పేరుతో
ఆదివారం
ఉదయం
5:౩౦
కి
హైదరాబాద్
నెక్లెస్
రోడ్
నుండి
పీపుల్స్
ప్లాజా
వరకు,
క్యాన్సర్
జబ్బుకు
వ్యతిరేకంగా
రన్
నిర్వహించారు
ఈ
సందర్బంగా
పలువురు
సినీ
ప్రముఖులు,నటి
జయసుధ.,దర్శక,నిర్మాత
తమ్మారెడ్డి
భరద్వాజ.,హీరో
నరేష్.,మా
అధ్యక్షుడు
శివాజీ
రాజా.,హీరొయిన్
నిత్య.,నటి
ముమైత్
ఖాన్.,నిర్మాత
సురేష్
కొండేటి
ఇతర
సిని
ప్రముఖులు
మరియు
క్యాన్సర్
హాస్పిటల్స్
డాక్టర్స్
,క్యాన్సర్
బాధితులు
పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా
అందరూ
వారి
అభిప్రాయాలను
పంచుకున్నారు.