వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాంకర్లతో ఈటెల సర్వే
హైదరాబాద్: మన దేశంలో నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం గన్ ఫౌండ్రిలో జరిగింది. ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఈటలతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యాసంగి పంటరుణాలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భేటీలో సమీక్షించారు.
Comments
English summary
Minister Etela Rajender review with bankers.
Story first published: Friday, November 25, 2016, 20:02 [IST]