వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్లకు సులువైంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిల్లా విభజనతో పాలన ప్రజలకు చేరువైందని, అధికారులకు పర్యవేక్షణ సులువైందని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. జిల్లాల విభజన అనంతరం తొలిసారి ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల పనుల పురోగతి పైన చర్చించారు. పనుల వేగవంతంపై దిశానిర్దేశనం చేశారు. జిల్లాల విభజనతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులువైందన్నారు.

English summary
Minister Jupalli Krishna Rao review with collectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X