సీతారాముల కల్యాణోత్సవంలో భర్తతో ఎంపీ కవిత(పిక్చర్స్)
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఆలయాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. డిచ్ పల్లిలో జరిగిన రాములోరి కల్యాణోత్సవంలో టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భర్త, కుమారుడితోపాటు పాల్గొన్నారు.
సీతారాములకు కవిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ మహోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. జిల్లాలోని పలు దేవాలయాల్లో కూడా సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
బీర్కూర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాములు కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని బీర్కూర్, రైతునగర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, అన్నారం, దామరంచ, బరంగేడిగి గ్రామాల్లో భక్తుల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం జరిపించారు. అనంతరం ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సీతారాముల కల్యాణోత్సవం
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
సీతారాముల కల్యాణోత్సవం
జిల్లాలోని ఆలయాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది.
సీతారాముల కల్యాణోత్సవం
డిచ్ పల్లిలో జరిగిన రాములోరి కల్యాణోత్సవంలో టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భర్త, కుమారుడితోపాటు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణోత్సవం
సీతారాములకు కవిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతారాముల కల్యాణోత్సవం
సీతారాముల కల్యాణ మహోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. జిల్లాలోని పలు దేవాలయాల్లో కూడా సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
సీతారాముల కల్యాణోత్సవం
బీర్కూర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాములు కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సీతారాముల కల్యాణోత్సవం
మండలంలోని బీర్కూర్, రైతునగర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, అన్నారం, దామరంచ, బరంగేడిగి గ్రామాల్లో భక్తుల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం జరిపించారు. అనంతరం ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సీతారాముల కల్యాణోత్సవం
డిచ్ పల్లిలో జరిగిన రాములోరి కల్యాణోత్సవంలో టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భర్త, కుమారుడితోపాటు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణోత్సవం
సీతారాములకు కవిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ మహోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.