వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత చికిత్స, మృతిపై సిబీఐతో విచారణ: సుప్రీంకు తెలుగు సంస్థ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణం పైన చెన్నైకు చెందిన స్వచ్చంధ సంస్థ ఒకటి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణం పైన చెన్నైకు చెందిన స్వచ్చంధ సంస్థ ఒకటి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించేందుకు బంధువులు సహా ఎవరినీ అనుమతించక పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

NGO moves Supreme Court seeking CBI probe into Jayalalithaa's treatment, death

ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. జయలలిత మరణం పైన సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)తో విచారణ జరిపించాలని సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య నివేదికలను స్వాధీనం చేసుకోవాలని కోరింది.

చెన్నైకి చెందిన తమిళనాడు 'తెలుగు యువ శక్తి,' అనే ఎన్జీవో ఈ పిటిషన్ దాఖలు చేసింది. జయ మృతి వెనుక రహస్యం ఏమిటో తెలియాలని అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రముఖ నటి గౌతమి, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్పలు కూడా జయలలిత మృతి పైన అనుమానాలు వ్యక్తం చేశారు.

English summary
A public interest litigation filed in the Supreme Court on Wednesday sought a CBI probe into death of former All India Anna Dravida Munnetra Kazhagam leader J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X