వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాష్ డ్రైవింగ్:నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీ అరెస్టు

మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ పాదచారులను ,భయభ్రాంతులకు గురిచేసిన సిని నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయయుడు కిరిటీ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.

ఫిలింనగర్ రోడ్డు నంబర్ -10లో నివసించే పరుచనచి కిరిటీ బిటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించాడు.

paruchuri keeriti

కొద్దిరోజుల నుండి తన ఫార్చ్ నర్ కారు ( కారు ఎపి 09 సివీ 2929) లో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బంది కల్గిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ విషయమై పోలీసులు నిఘా పెట్టారు. సిసీ పుటేజీల ఆధారండా కిరిటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున జుబ్లిహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘావేసి మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న వాహానాన్ని ఆపారు. ఈ వాహనాన్ని కిరిటీ నడుపుతున్నాడు.కిరిటీని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Paruchuri Kireeti, son of noted producer Paruchuri Prasad, was arrested for rash and careless driving on the roads of Banjara Hills and Jubilee Hills. For the past few days, Kireeti in his Fortuner has been driving recklessly on the roads causing disturbance on the roads for the commuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X