హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రోల్ బంక్ డీలర్లకుకమీషన్ పెంపుకు ఆయిల్ కంపెనీల అంగీకారం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెట్రోల్ బంక్ ల డీలర్లకు ఆయిల్ కంపెనీల మద్య కొంత కాలంగా నెలకొన్న వివాదం పరిష్కారమైంది. దీంతో తమ ఆందోళనకు పెట్రోల్ బంక్ డీలర్లు స్వస్తిచెప్పారు.దీంతో బంక్ ల మూసివేత నిర్ణయం రద్దు చేసుకొన్నారు పెట్రోల్ బంక్ ల యజమానులు.

కమీషన్ పెంపు విషయమై కొంతకాలంగా ఆయిల్ కంపెనీలకు , పెట్రోల్ బంక్ ల మద్య వివాదం నడుస్తోంది.ఈ విషయమై విడతల వారీగా పెట్రలో బంక్ లయజమానులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

petrol

పెట్రోల్ బంకుల యజమానులకు ఆయిల్ కంపెనీల డీలర్లకు మద్య శుక్రవారం నాడు ముంబాయిలో చర్యలు జరిగాయి. ఈ చర్చలు ఫలవంతమయ్యాయని పెట్రోల్ బంకుల యజమానులు ప్రకటించారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే బంకులు తెరిచి ఉంచడం, సెలవు దినాల్లో బంకులు మూసివేయడం లాంటి నిర్ణయాలను పెట్రోల్ బంకులయజమానులు ప్రకటించారు.

అయితే ఆయిల్ కంపెనీలు ప్రతి లీటర్ కు 10 పైసల చొప్పున కమీషన్ పెంచేందుకు ఆయిల్ కంపెనీలు ఒప్పుకోవడంతో ఆందోళననురద్దు చేసుకొన్నారు పెట్రోల్ బంకు యజమానులు.

English summary
petrol bank dealers , oil company association discussion fruitful on friday.oil companies comeforward to each litre 10 paise increase to petrol bank dealers. then delars calloff their protest programmes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X