వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మరోసారి స్పందించారు. దక్షిణాదిపై వివక్ష అంశానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన రెండు ఆర్టికల్స్‌ను జనసేన అధినేత పోస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మరోసారి స్పందించారు. దక్షిణాదిపై వివక్ష అంశానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన రెండు ఆర్టికల్స్‌ను జనసేన అధినేత పోస్ట్ చేశారు.

'దక్షిణాదిపై వివక్ష వీడెదెన్నడు?' అనే శీర్షికన సూర్యలో వచ్చింది. 'హిందీ గో బ్యాక్!' అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ రెండింటిని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

<strong>పవన్ కళ్యాణ్-జగన్‌లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?</strong>పవన్ కళ్యాణ్-జగన్‌లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?

వాటిని పోస్ట్ చేసి రెండు కామెంట్లు కూడా పెట్టారు. ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఉత్తరాది - దక్షిణాది మధ్య అంతరం చెప్పేందుకు దీనిని ఫార్వార్డ్ చేస్తున్నానంటూ 'దక్షిణాదిపై వివక్ష వీడెదెన్నడు?' అనే ఆర్టికల్ పోస్ట్ చేశారు. పవన్ ట్విట్టర్ ద్వారా పలు అంశాలపై స్పందిస్తోన్న విషయం తెలిసిందే.

English summary
Jana Sena chief Pawan Kalyan on Sunday posted two articles on north-south disparity article in twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X