బాలీవుడ్కి వెళ్తే ఆ నటుడితోనే: ఎఫ్ఎంలో రకుల్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడు అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బంజారాహిల్స్లోని రేడియో సిటీ 91.1ఎఫ్ఎం కార్యాలయంలో సందడి చేశారు. 'సరైనోడు' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్రం విశేషాలను ఆమెతో శ్రోతలతో పంచుకున్నారు.
శ్రోతలతో మాట్లాడుతూ.. వారికి ఇష్టమైన పాటలను ప్లే చేశారు. అవకాశం వస్తే బాలీవుడ్లో రణబీర్ కపూర్తో నటించాలని ఉందని రకుల్ ప్రీత్ సింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. కాగా, రకుల్, అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఏప్రిల్ 22న విడుదలవుతున్న విషయం తెలిసిందే.
రకుల్ సందడి
టాలీవుడు అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బంజారాహిల్స్లోని రేడియో సిటీ 91.1ఎఫ్ఎం కార్యాలయంలో సందడి చేశారు.
రకుల్ సందడి
‘సరైనోడు' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్రం విశేషాలను ఆమెతో శ్రోతలతో పంచుకున్నారు.
రకుల్ సందడి
శ్రోతలతో మాట్లాడుతూ.. వారికి ఇష్టమైన పాటలను ప్లే చేశారు. అవకాశం వస్తే బాలీవుడ్లో రణబీర్ కపూర్తో నటించాలని ఉందని రకుల్ ప్రీత్ సింగ్ తన మనసులో మాట బయటపెట్టారు.
రకుల్ సందడి
కాగా, రకుల్, అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఏప్రిల్ 22న విడుదలవుతున్న విషయం తెలిసిందే.