శ్రీరాముడిని మించిన దేవుడు మోడీ: ఎందుకో చెప్పిన రామ్ గోపాల్ వర్మ
తన ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఉత్తర ప్రదేశ్లో బీజేపీ గెలుపుపై, ప్రధాని నరేంద్ర మోడీ హవాపై స్పందించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ చేశారు.
హైదరాబాద్/ముంబై: తన ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఉత్తర ప్రదేశ్లో బీజేపీ గెలుపుపై, ప్రధాని నరేంద్ర మోడీ హవాపై స్పందించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ చేశారు.
I feel @narendramodi is far bigger God than ShriRamJi becos I dint live in Ram's time ..Am so loving to live in @narendramodi 's Ayodhya
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2017
దత్త పుత్రుడు మోడీకి పట్టంగట్టిన వారణాసి
ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. ప్రధాని మోడీ శ్రీరాముడిని మించిన దైవమని వర్మ అభిప్రాయపడ్డారు. దానికి కారణం కూడా చెప్పారు. తాను శ్రీరాముడి పరిపాలనలో జీవించలేదన్నారు.
మోడీ అయోధ్యలో జీవించడానికి ఇష్టపడుతున్నట్లు ట్వీట్ చేశారు. 'మోడీ సర్కార్ కన్నా అమితాబ్ సర్కార్ అంటేనే తనకు ఇష్టమని, కానీ నరేంద్ర మోడీ సర్కార్ గిరీ అంటే ఇంకా ఇష్టమని, ఎందుకంటే రాబోయే రామమందిరం కోసమని ట్వీట్ చేశారు.
I like SARKAR of @SrBachchan better than @narendramodi 's SARKAR but luv the SARKARgiri of @narendramodi more becos of upcmng Ram mandir🙏 pic.twitter.com/PJrYaURQMj
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2017
ఈ
సందర్భంగా
సర్కార్
సినిమా
పోస్టర్లో
మోడీని
ఉంచిన
ఫొటోను
పోస్ట్
చేశారు.
దేశ
రాజకీయాలపై
అత్యంత
ప్రభావం
చూపే
యూపీలో
ప్రజలు
బీజేపీకి
తిరుగులేని
విజయాన్ని
అందించిన
విషయం
తెలిసిందే.