వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఆర్డర్ ఏకపక్షం: చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఇటీవల తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.

హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. పౌరసత్వం రద్దుపై కేంద్రం ఇచ్చిన ఆర్డర్లు ఏకపక్షమని హైకోర్టు చెప్పింది. కేంద్రం ఉత్తర్వులను ఆరువారాల పాటు నిలిపివేసింది. మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Relief to Chennamaneni Ramesh in High Court

కాగా, చెన్నమనేని రమేష్‌కు కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇప్పుడు హైకోర్టు నేపథ్యంలో మరో మలుపు తిరిగింది.

English summary
Relief to TRS Vemulawada MLA Chennamaneni Ramesh in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X