హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం: ఫ్యామిలీకి అప్పగింత
Recommended Video
Oneindia
Telugu
News
Update
వన్
ఇండియా
తెలుగు
న్యూస్
అప్డేట్
హైదరాబాద్: అమెరికాలో దోపిడీ దొంగల కాల్పులో మృతి చెందిన కొప్పు శరత్ మృతదేహం బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తరలించి శరత్ కుటుంబానికి అతని మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు.
గురువారం శరత్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం అమెరికా కేన్సాస్లో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందాడు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లాడు.
చోరీకి వచ్చి శరత్ను కాల్చాడు, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు: ఫ్యామిలీకి కేటీఆర్ పరామర్శ
శరత్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహాయసహకారాలు అందించారు. ఘటన జరిగిన నాటి నుంచి బండారు దత్తాత్రేయకు ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.
Comments
america NRI sarath telangana warangal missouri shooting sushma swaraj bandaru dattatreya అమెరికా ఎన్నారై శరత్ తెలంగాణ వరంగల్ సుష్మా స్వరాజ్ బండారు దత్తాత్రేయ
English summary
sarat, who allegedly killedy by thefts in america, dead body reached hyderabad on Wednesday night.