వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు తీసుకెళ్తుంటే భద్రతా సమస్య: ఇక జైల్లోనే భత్కల్ విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరిచే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాసిన్ భత్కల్‌ను చర్లపల్లి జైలులోనే విచారించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం న్యాయమూర్తి, మల్కాజిగిరి డిసిపి, పీపీలు ఇవాళ చర్లపల్లి జైలులో కోర్టును పరీక్షించారు.

Security issues in Yasin Bhatkal's travelling

ఇక నుండి వచ్చే వాయిదాలలో భత్కల్‌ను జైలులోనే విచారించాలని నిర్ణయించారు. ఈ రోజు (గురువారం) భత్కల్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జైలు నుంచి ఎల్బీ నగర్ కోర్టుకు తరలించే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

English summary
Security issues in Yasin Bhatkal's travelling
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X