కిడ్నీ పేషెంట్కు కేటీఆర్ సహాయం: ట్విట్టర్ ద్వారా దృష్టికి రావడంతో..
తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ కిడ్నీ పేషెంట్ సమస్య గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమెకు చేయూతనందించేందుకు అంగీకరించారు.
హైదరాబాద్ : ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మిగతా పొలిటిషియన్ల కంటే ముందుంటారు. సమస్య ఏదైనా సరే.. ఆయన దృష్టికి వచ్చిందంటే తక్షణం దానిపై స్పందిస్తూ.. నెటిజెన్లతో సైతం భేష్ అనిపించుకుంటున్నారు.
తాజాగా
ట్విట్టర్
ద్వారా
ఓ
కిడ్నీ
పేషెంట్
బాధను
కేటీఆర్
దృష్టికి
తీసుకెళ్లింది
హృదయ
అనే
ఓ
స్వచ్చంద
సంస్థ.
ఉప్పల్
లో
ఓ
అనాథ
ఆశ్రమాన్ని
నిర్వహిస్తున్న
కరుణ
(55)
అనే
మహిళకు
ఇటీవల
రెండు
కిడ్నీలు
చెడిపోవడంతో..
ఆరోగ్య
పరిస్థితి
విషమించింది.
కారుణ్య
ఆర్పాన్
అండ్
ఓల్డేజ్
హోమ్
ను
నిర్వహిస్తున్న
కారుణ్య..
మొత్తం
70మంది
అనాథ
చిన్నారులు,
వితంతువులు,
నలుగురు
వృద్ధులకు
సేవలందిస్తున్నారు.
Send me the details. Will make sure she is helped https://t.co/mmHMFd07Za
— KTR (@KTRTRS) November 26, 2016
@KTRTRS Karuna is on #dialysis and likely expense in 3 Lakhs. Pls help her from #CMRF @TelanganaCMO as she needs treatment in #NIMS
— HridaySpandana (@HridaySpandana) November 26, 2016
ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెకు ఆపరేషన్ నిమిత్తం రూ.3లక్షలు ఖర్చు అవుతాయని.. ఇందుకోసం ప్రభుత్వం తరుపున సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను కోరింది హృదయ స్వచ్చంద సంస్థ. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. పూర్తి వివరాలను అందిస్తే.. తప్పకుండా ఆమెకు సహాయం అందిస్తామని హామి ఇచ్చారు.