వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరగా కేసు విచారణ, సీబీఐ కోర్టులో జగన్ కేసు: విజయసాయికి హైకోర్టులో షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాల పైన సాయి గతంలో సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు.

vijaya sai reddy

ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల పైన విజయ సాయి సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కేసుల దృష్ట్యా ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు. ఈ రోజు ఆ పిటిషన్‌ను హైకోర్టు తిస్కరించింది.

English summary
Shock to YSRCP leader Vijaya Sai Reddy in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X