వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణికి కేసీఆర్ భారీ నజరానా: దసరా, దీపావళికి రూ.82 వేలు
సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్, జుట్టు లాక్కొని కొట్టుకున్న మహిళలు (ఫోటోలు)
కార్మికులకు దసరా, దీపావళి కానుకను బుధవారం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి దసరా, దీపావళి బోనస్గా రూ.82వేలు రానున్నాయి.
చీరల దెబ్బ: దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం! 'మేం చేసేవాళ్లంగా'
దసరా బోనస్ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీపావళి బోనస్ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు పెంచింది. దసరా బోనస్ అడ్వాన్స్ను ఈ నెల 22వ తేదీన, దీపావళి బోనస్ అడ్వాన్స్ను అక్టోబర్ రెండో వారంలో కార్మికుల ఖాతాలో వేయనున్నారు.
Comments
English summary
Singareni collieries staff to get Rs 82,000 bonus.
Story first published: Wednesday, September 20, 2017, 16:49 [IST]