తెలంగాణకు సింగరేణి మణికిరీటం, నేడు సింగరేణి ఆవిర్భావదినోత్సవం
తెలంగాణ కు మణి కిరీటంగా ఉన్న సింగరేణి ఆవిర్భావదినోత్సవం ఈరోజు. 123 ఏళ్ళ చరిత్ర సింగరేణికి ఉంది. అనేక ఏళ్ళ చరిత్ర ఉన్న సింగరేణి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.
మంచిర్యాల :తెలంగాణకు సింగరేణి మణి కిరీటం, సింగరేణి సిరుల మాగాణి, పారిశ్రామిక పురోగతికి తళ తళ మెరిసే నల్లబంగారు లోకం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వెలుగొందుతున్న సింగరేణి.
బొగ్గుబావుల
ప్రస్థానం
భూగర్భ
పొరల్లో
నిక్షిప్తమైన
బొగ్గు
సింగరాయ్యపల్లె
అనే
కుగ్రామంలో
బయట
పడింది.
కొందరు
బాటసారులు
వంట
వండుకునే
సమయంలో
పొయ్యి
రాళ్లుగా
మార్చిన
రాళ్లు
మండడంతో,
ఈ
విషయాన్ని
బ్రిటిష్
అధికారులకు
తెలియజేయడంతో
1870లో
బ్రిటిష్
అధికారులు
దానిపై
పరిశోధనలు
చేశారు.
వారి
అన్వేషణ
1889
సంవత్సరంలో
సత్ఫలితాలిచ్చింది.
డాక్టర్
విలియం
కింగ్
ఆధ్వర్యంలో
సాంకేతికంగా
బొగ్గును
వెలికి
తీసే
ప్రక్రియకు
శ్రీకారం
చుట్టారు.
బ్రిటిష్
ప్రభుత్వం
నువీండి
మీర్
ఉస్మాన్ఖాన్
అనే
నిజాం
ప్రభువు
సింగరేణిని
తమ
ఆధీనంలోకి
తీసుకోవడంతో
విశేషమైన
అభివృద్ధిని
సాధించింది.
సింగరేణి
పయనం
1870లో
బొగ్గు
అన్వేషణ
చేసి,
1889లో
బొగ్గు
ఉత్పత్తికి
శ్రీకారం
చుట్టారు.
1920
సంవత్సరంలో
బ్రిటీష్
ప్రభుత్వం
నుండి
నిజాంలు
స్వాధీనం
చేసుకున్నారు.
1945లో
లండన్
స్టాక్
ఎక్స్ఛేంజ్లో
స్థానం
సంపాదించింది.
1949లో
సింగరేణికి
రాష్ట్ర
ప్రభుత్వం
నుండి
గుర్తింపు
లభించింది.
1961లో
విద్యుత్తు
సాధనంతో
డ్రిల్లింగ్
పనులు
చేశారు.
1953లో
బ్యాటరీతో
నడిచే
ల్యాంపులు
వచ్చాయి.
1974లో
ఓపెన్కాస్టుల
ద్వారా
బొగ్గు
వెలికితీత
పనులు
చేశారు.
1976లో
ఆధునిక
యంత్రాలను
ప్రవేశపెట్టారు.
1983లో
లాంగ్వాల్
విధానాన్ని
ప్రవేశపెట్టారు.
1986లో
బ్లాస్టింగ్
గ్యాలరీతో
బొగ్గు
ఉత్పత్తి,
1992-1996
వరకు
సింగరేణి
సంస్థ
ఖాయిలపడ్డ
పరిశ్రమల
జాబితాలో
చేరింది.
1998లో
సింగరేణిలో
గుర్తింపు
సంఘం
ఎన్నికలు
జరిగాయి.
2000
సంవత్సరంలో
సింగరేణి
సంస్థ
లాభాల
బాటకు
చేరుకుంది.
2009లో
కింన్యూస్
మైనర్
యంత్రం
ప్రవేశం,
2010లో
సింగరేణిలో
తొలి
విద్యుత్తు
ప్లాంటు
శంఖుస్థాపన,
2010
నవంబర్లో
మ్టి
నుండి
ఇసుక
తీసే
యంత్రం
ప్రారంభం,
డిసెంబర్లో
హైవాల్
టెక్నాలజి
ప్రవేశంతో
సింగరేణి
అభివృద్ధి
దిశలో
దూసుకుపోతు
తెలంగాణ
ప్రాంతానికి
మణిహారంగా
మారింది.
తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా 123 ఏండ్ల పైన చరిత్ర వున్న సింగరేణిలో డిసెంబర్లో ఏా నిర్వహించే ఉత్సవాలను యాజమాన్యం నీరుగారుస్తోందని కార్మిక వర్గం నుండి నిరసన వ్యక్తం అవుతోంది. ఉత్పత్తి ఉత్పాదకతలో చూపిస్తున్న శ్రద్ధ కార్మికులపై చూపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాయిలపడిన సంస్థను లాభాల బాటలో నిడిపిస్తున్న సింగరేణి విజయోత్సవ వేడుకలను యాజమాన్యం నీరు గార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మూడు రోజులపాటు సింగరేణి వేడుకలు నిర్వహించేది. కార్మికులు తమ కుటుంబాలతో వచ్చి తాము సాధించిన ప్రగతిని చెప్పి మురిసిపోతూ ఆనందించేవారు. ప్రస్తుతం సింగరేణి వేడుకలను ఒక్క రోజుకు పరిమితం చేసి తూతూ మంత్రంగా వేడుకలను నిర్వహిస్తున్నారని కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేడు జరుగనున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలపై ఆనందోత్సహాల మధ్య నిర్వహించాలని కార్మిక వర్గం కోరుతుంది.