హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు అమరులకు కొవ్వొత్తుల నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు. ఈ మేరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.

నల్గొండ జిల్లాలో ఇటీవల సిమి కార్యకర్తల కాల్పుల్లో కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజులు చనిపోగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరో సిఐ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమి ఉగ్రవాదులు ఇస్లాం, ఎజాజుద్దీన్ మృతి చెందారు.

నివాళి

నివాళి

నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు. ఈ మేరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.

నివాళి

నివాళి

నల్గొండ జిల్లాలో ఇటీవల సిమి కార్యకర్తల కాల్పుల్లో కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజులు చనిపోగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

నివాళి

నివాళి

మరో సిఐ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమి ఉగ్రవాదులు ఇస్లాం, ఎజాజుద్దీన్ మృతి చెందారు.

నివాళి

నివాళి

నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు.

English summary
South Zone DCP condoled Police immortals of Nalgonda district incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X