వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మక్కా మసీద్ పేలుళ్ల కేసు నిందితుడికి బెయిల్
మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
2007లో బాంబు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించింది. మసీద్ లో ఉన్న వందలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేపింది.
నిందితులు అసీమానంద, భరత్ బాయ్లకు ఇప్పుడు ఊరట లభించింది. గత నాలుగేళ్లుగా వీరు జైలులో ఉన్నారు. అజ్మీర్ పేలుళ్ల కుట్ర కేసులో కూడా వీరిద్దరి నిందితులుగా ఉన్నారు.
Comments
English summary
Swami Aseemanand has been granted bail in the Mecca Masjid blast case. As a result of this order Aseemanand can walk free. The bail order comes a week after he was acquitted of all charges in the Ajmer blasts case. He is likely to be released on Thursday.
Story first published: Thursday, March 23, 2017, 17:17 [IST]