సాయిబాబాపై స్వరూపానంద తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా సాయి అనే భూతాన్ని పూజిస్తున్నారని, షిర్డిసాయి భూమిపై పుట్టారే తప్ప అవతరించిన వారు కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. సాయిని దేవుడిని చేసి హిందువులను మూర్ఖులను చేయవద్దని అన్నారు. సాయిని దత్తాత్రేయ, కృష్ణుడు, రాముడు, విష్ణువు రూపాల్లో కొలుస్తున్నారని గుర్తు చేస్తూ అది తప్పు అని అన్నారు.
Comments
swarupananda dwaraka peetham shirdi saibaba hyderabad telangana స్వరూపానంద ద్వారకా పీఠం షిర్డీ సాయిబాబా హైదరాబాద్ తెలంగాణ
English summary
Swaroopananda Saraswati against worship of Sai Baba.
Story first published: Tuesday, October 25, 2016, 16:57 [IST]