వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఫార్సు: పీవీకి భారతరత్న, సార్‌కు పద్మవిభూషణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేసింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మ విభూషణ్, ప్రొఫెసర్ జి. రామిరెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.

T Government recommend PV Narasimha Rao's name for Bharat Ratna

వీరితోపాటు పద్మశ్రీ అవార్డుకు సీనియర్ డైరెక్టర్ జి. నర్సింగారావు, చిత్రలేఖన కళాకారుడు కాపు రాజయ్య పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయాలని నిర్ణయించింది.

మరికొంత మంది పేర్లను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితాపై సిఎం కె చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేసి కేంద్రానికి పంపనున్నారు.

English summary
It is said that Telangana Government on Monday recommend PV Narasimha Rao's name for Bharat Ratna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X