వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్: ముస్లీం రిజర్వేషన్లపై..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
మళ్లీ మళ్లీ చెప్తున్నా, చేతనైతే నా మీద కేసు పెట్టుకో: కేసీఆర్కు కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర సమస్యలపై కేసీఆర్.. మోడీతో చర్చించారు. దీంతో పాటు తెలంగాణ రిజర్వేషన్ల చట్టాన్ని (ముస్లీంలకు రిజర్వేషన్) ఆమోదింపచేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.
Comments
kcr k chandrasekhar rao narendra modi telangana trs కేసీఆర్ కే చంద్రశేఖర రావు నరేంద్ర మోడీ తెలంగాణ తెరాస
English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday met Prime Minister Narendra Modi in New Delhi.
Story first published: Monday, April 24, 2017, 13:33 [IST]