వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్: ముస్లీం రిజర్వేషన్లపై..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

మళ్లీ మళ్లీ చెప్తున్నా, చేతనైతే నా మీద కేసు పెట్టుకో: కేసీఆర్‌కు కోమటిరెడ్డిమళ్లీ మళ్లీ చెప్తున్నా, చేతనైతే నా మీద కేసు పెట్టుకో: కేసీఆర్‌కు కోమటిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు రాష్ట్ర సమస్యలపై కేసీఆర్.. మోడీతో చర్చించారు. దీంతో పాటు తెలంగాణ రిజర్వేషన్ల చట్టాన్ని (ముస్లీంలకు రిజర్వేషన్) ఆమోదింపచేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

Telangana CM KCR meets PM Modi 2017
English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday met Prime Minister Narendra Modi in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X