వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షీర్డీలో సాయిబాబాను దర్శించుకొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

షీర్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి షీర్డీ సాయిబాబాను దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం హైద్రాబాద్‌ నుండి కెసిఆర్ ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి షీర్డీకి వెళ్ళారు.

బేగంపేట విమానాశ్రయం నుండి కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి హైద్రాబాద్‌ నుండి షీర్డీకి వెళ్ళారు. షీర్డీలో సాయిబాబాను దర్శించుకొన్న తర్వాత హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

Telangana Cm KCR visits Shirdi temple

సాయిబాబా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్వహకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మొక్కును పురస్కరించుకొని తెలంగాణ సీఎం కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి షీర్డి సాయిబాబాను దర్శించుకొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెసిఆర్ షీర్డీకి వెళ్ళడం ఇదే ప్రథమం.

English summary
CM KCR is visited Shirdi today along with his family to offer special prayers. Officials have made all the arrangements for his visit to Shirdi. KCR returned to Hyderabad from shirdi after completion of Shirdi Sai darshan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X