చిన్నారెడ్డిపై దాడి: గవర్నర్కు ఫిర్యాదు(పిక్చర్స్)
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.
మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పార్టీ నాయకులు పలువురు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నారెడ్డి వెళ్ళినప్పుడు స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేసినట్లు వారు గవర్నర్కు చెప్పారు.
గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.
గవర్నర్కు నేతల ఫిర్యాదు
మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పార్టీ నాయకులు పలువురు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
గవర్నర్కు నేతల ఫిర్యాదు
మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నారెడ్డి వెళ్ళినప్పుడు స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేసినట్లు వారు గవర్నర్కు చెప్పారు.
గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.
గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.