వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు, 2017 జనవరి నుంచి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింద

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింది. పెరిగిన డీఏ 2017 జనవరి 1 నుంచి వర్తించనుంది.

Telangana government hikes employees DA. Government issued GO on friday on DA hike.

సెప్టెంబర్‌ నెల డీఏను ఈ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. మిగిలిన నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో కలపనున్నారు.

English summary
Telangana government hikes employees DA. Government issued GO on friday on DA hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X