వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు, 2017 జనవరి నుంచి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింద
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింది. పెరిగిన డీఏ 2017 జనవరి 1 నుంచి వర్తించనుంది.
సెప్టెంబర్ నెల డీఏను ఈ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. మిగిలిన నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో కలపనున్నారు.
Comments
telangana government employees hike kcr k chandrasekhar rao తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు కెసిఆర్ కె చంద్రశేఖర రావు
English summary
Telangana government hikes employees DA. Government issued GO on friday on DA hike.
Story first published: Friday, September 22, 2017, 16:47 [IST]