వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మాభిమానాన్ని చంపుకొని భాష పండితులు వెట్టి చాకిరీ..

By Rajababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

భాష పండిట్లు వెట్టి చాకిరీ చేస్తూ ?

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...వేల్పుల స్వామి యాదవ్ టి.వై.ఎస్.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతు ఈ ఐదు రోజులు చాలా చక్కగా గడిచింది. కేసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, భాష పండిట్లు వెట్టి చాకిరీ చేస్తూ, ఆత్మగౌరవం చంపుకుని పని చేస్తున్నారు., మా కష్టాలను అర్ధం చేసుకోవాలి అంటు.,హైదరాబాద్ వాతావరణం,ఆహార వసతులు బాగున్నాయి.,ఇక్కడికి రావటం అదృష్టంలా భావిస్తున్నాను అని అన్నారు.

English summary
Prapancha Telugu Mahasabhalu 2017 grandly started in hyderabad on December 15th. It will be continued to till December 19th. Closing ceremony organised grandly, which attended President Ramnath Kovind In this occassion, Oneindia.com has taken user feedback from the participants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X