వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య కేసులో తెలంగాణ మంత్రి కుమారుడు!?

లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్యలో ప్రేమ్ చంద్ హస్తముందన్న ఆరోపణల నేపథ్యంలో.. మంత్రి జోగు రామన్న కుమారుడిపై కేసు నమోదైంది.

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడు ప్రేమ్ చంద్‌పై హత్య కేసు నమోదైంది. జైనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్యలో ప్రేమ్ చంద్ హస్తముందన్న ఆరోపణల మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో ప్రేమ్ చంద్‌‌తొ పాటు మరో తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై సెక్షన్-302 కింద పోలీసులు నమోదు చేశారు. కాగా, గ్రామంలోని ఆధిపత్య కక్షలే ఈ హత్యకు దారితీసి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana minister son involved in a murder?
English summary
Police Case was filed on Minister Jogu Ramannas son on the allegation of involving in local congress leader murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X