నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ప్రశాంతగా ముగిన పోలింగ్

|
Google Oneindia TeluguNews

నిజమాబాద్ మినహా తెలంగాణ లో పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం ఎక్కడా ఎలాంటీ ఉద్రిక్తలు చేటుచేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి ,మొత్తం మీద సుమారు 60 శాతం మేర పోల్ అయ్యాయని ఎన్నికల అధికారులు చెప్పారు.కాగా 6 గంటల వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో క్కువమొత్తంలో అభ్యర్థులు ఉండడంతో సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.కాగా ఉదయం ఏడు గంటలనుండి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.

The peaceful polling in Telangana, 60 % above polling in ts , EC expects
English summary
The peaceful polling in Telangana, 60 % above polling in ts , EC expects
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X