వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు జోష్ లేదు, బిజేపికి హోష్ లేదు..కేటిఆర్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ కు జోష్ లేదు, బిజేపికి హోష్ లేదన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ . అసెంబ్లి ఎన్నికల్లోలాగానే ఎంపీ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ , బిజేపిలకు మరో సారి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో బిజేపి గెలిస్తే మోదీకి లాభం చేకూరుతుందని , కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధికి లాభం చేకూరుందని ..కాని టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కు లాభం చేకూరుతుందన్నారు.

కేసీఆర్ మ‌న ఆస్తుల‌ను లాక్కుంటున్నాడు..జ‌గ‌న్ కు ఓటేస్తే అంతే: చ‌ంద్ర‌బాబు..! కేసీఆర్ మ‌న ఆస్తుల‌ను లాక్కుంటున్నాడు..జ‌గ‌న్ కు ఓటేస్తే అంతే: చ‌ంద్ర‌బాబు..!

ఈనేపథ్యంలో కాంగ్రెస్ ,బిజేపిలతో ఒరిగిందేమి లేదని స్పష్టం చేశారు. రెండు పార్టీల పాలనలో దేశం అభివృద్ది సాధిందేమి లేదని తెలిపారు. కాగా ఎన్డీయెకు 150 సీట్లు, యూపిఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పదహారు ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలని కోరారు.

There is no use with bjp and congres : KT Rama Rao

కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ,అసెంబ్లి ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎంపీలుగా పోటిలో పెడుతున్నారని దుయ్యబట్టారు..తెలంగాణ భవన్ లో కేటిఆర్ సమక్షంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టిఆర్ఎస్ లో చేరారు.ఈ సంధర్భంగా కేటిఆర్ మాట్లాడారు.

English summary
TRS party working president KT Rama Rao called upon all TRS leaders and workers to ensure that the party wins 16 Lok Sabha seats, and we may be in a position to decide who hoists the national flag on the Red Fort this year. We will be able to get what we need for the State, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X