తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు: ఎవరు ఏ శాఖ కంటే..?
హైదరాబాద్:
తెలంగాణలో
బుధవారం
భారీగా
ఐఏఎస్ల
బదిలీలు
జరిగాయి.
మొత్తం
15
మంది
ఐఏఎస్
అధికారులను
బదిలీ
చేస్తూ
రాస్ట్ర
ప్రభుత్వం
ఉత్తర్వులను
జారీ
చేసింది.
ఈ
జీవోను
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శి
సోమేశ్
కుమార్
జారీ
చేశారు.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు:
రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో)-జ్యోతి బుద్ధప్రకాష్
కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక కార్యదర్శి-రాణి కుముదిని
వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి
ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్-అదర్ సిన్హా
నాగర్కర్నూల్ కలెక్టర్-ఎల్ శర్మన్
పాఠశాల విద్యా డైరెక్టర్-శ్రీ దేవసేన
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్-వాకాటి కరుణ
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్ శ్రీనివాసరాజు
ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్కుమార్
ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్-యోగితా రాణా
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగింపు
ఆదిలాబాద్ కలెక్టర్-సిక్తా పట్నాయక్
పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్-భారతీ హోళికేరి
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఈ. శ్రీధర్
తదుపరి
ఆదేశాలు
ఇచ్చేంత
వరకు
పర్యావరణ
శాస్త్ర
సాంకేతిక
అదనపు
బాధ్యతలు
రజత్కుమార్కు
అప్పగించారు.